శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
న్యస్తాక్షరి: ఏకాదశి
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "ఏ - కా - ద - శి" ఉండాలి.
తేటగీతి:
ఏడు మొదటన పండుగ వేడుకగను
కాలపురుషుని స్మరియింప కదలివచ్చె
దయనుగోరుచు బూజించ రయము రండు
శివము గలిగించు విష్ణునే చింతజేయ.
సమస్యకు నా పూరణ.
న్యస్తాక్షరి: ఏకాదశి
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "ఏ - కా - ద - శి" ఉండాలి.
తేటగీతి:
ఏడు మొదటన పండుగ వేడుకగను
కాలపురుషుని స్మరియింప కదలివచ్చె
దయనుగోరుచు బూజించ రయము రండు
శివము గలిగించు విష్ణునే చింతజేయ.
No comments:
Post a Comment