శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.
ఉత్పలమాల:
పోవుచునుంటి నేగుడికి ప్రొద్దది గ్రుంకుచునుండె, నుండెగా
చేవగ గర్కిపాటినర 'సింహపు' టయ్యవధానమిత్తరిన్
కావలెనన్న పద్యసుధ, కార్యములన్నియు నెట్టి ప్రక్కకున్
నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.
ఉత్పలమాల:
పోవుచునుంటి నేగుడికి ప్రొద్దది గ్రుంకుచునుండె, నుండెగా
చేవగ గర్కిపాటినర 'సింహపు' టయ్యవధానమిత్తరిన్
కావలెనన్న పద్యసుధ, కార్యములన్నియు నెట్టి ప్రక్కకున్
నీవును నీవునీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.
No comments:
Post a Comment