శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సవ్యసాచి సఖుడు సైంధవునకు.
ఆటవెలది:
కొడుకు మడియ నరుడు కోపించి హరి ముందు
ప్రతినజేయ " బావ ! బాగు " యనుచు
మరణ శాసనమ్ము మదిలోన లిఖియించె
సవ్యసాచిసఖుడు, సైంధవునకు.
సమస్యకు నా పూరణ.
సమస్య - సవ్యసాచి సఖుడు సైంధవునకు.
ఆటవెలది:
కొడుకు మడియ నరుడు కోపించి హరి ముందు
ప్రతినజేయ " బావ ! బాగు " యనుచు
మరణ శాసనమ్ము మదిలోన లిఖియించె
సవ్యసాచిసఖుడు, సైంధవునకు.
No comments:
Post a Comment