శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సంతాప సభల్ జనులకు సంతసమొసగున్.
కందము:
వింతగ ప్రభుతయె మరచిన
వంతుగ తమ మదిని దలచి పండిత వరులన్
కొంతైన పొగడ ప్రజలిడు
సంతాప సభల్ జనులకు సంతసమొసగున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - సంతాప సభల్ జనులకు సంతసమొసగున్.
కందము:
వింతగ ప్రభుతయె మరచిన
వంతుగ తమ మదిని దలచి పండిత వరులన్
కొంతైన పొగడ ప్రజలిడు
సంతాప సభల్ జనులకు సంతసమొసగున్.
No comments:
Post a Comment