శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే కదా.
ఉత్పలమాల:
పండితులైనవారు జనుబాటను బోదురు లోకులెప్పుడున్
మెండుగ బోధ జేసెగద మెచ్చగ గీతను దేవదేవుడే
కొండొక చోటనైన మది కోరక నైనను వేడుకందునన్
పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే ? కదా !
సమస్యకు నా పూరణ.
సమస్య - పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే కదా.
ఉత్పలమాల:
పండితులైనవారు జనుబాటను బోదురు లోకులెప్పుడున్
మెండుగ బోధ జేసెగద మెచ్చగ గీతను దేవదేవుడే
కొండొక చోటనైన మది కోరక నైనను వేడుకందునన్
పండితులైన వారల కబద్ధము లాడుట భావ్యమే ? కదా !
No comments:
Post a Comment