శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.
తేటగీతి:
మల్ల యోధుడు ముద్దుగా మనుమని దరి
కేగి యాడెను మాపగా నేడ్పు, వాని
గ్రుద్దు తన్నులను తినుచు వద్దని పడి
పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.
సమస్యకు నా పూరణ.
సమస్య - పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.
తేటగీతి:
మల్ల యోధుడు ముద్దుగా మనుమని దరి
కేగి యాడెను మాపగా నేడ్పు, వాని
గ్రుద్దు తన్నులను తినుచు వద్దని పడి
పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.
No comments:
Post a Comment