శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.
తేటగీతి:
పూని యవినీతి నే పట్టి పూడ్చివేయ
పాడు బుధ్ధుల పరికించి పాతివేయ
బొంకు రంకుల భువిలోన బొంద వెట్ట
గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.
సమస్యకు నా పూరణ.
సమస్య - గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.
తేటగీతి:
పూని యవినీతి నే పట్టి పూడ్చివేయ
పాడు బుధ్ధుల పరికించి పాతివేయ
బొంకు రంకుల భువిలోన బొంద వెట్ట
గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.
No comments:
Post a Comment