శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-04-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం: దశరథ శ్రవణకుమారులు
తేటగీతి:
తప్పు నీదేమి లేదులే దైర్య మంది
కడవ నీరంది వెంటనే కడకు బోయి
దప్పి దీరుచు మల్లదే తల్లి దండ్రి
పోవు చుంటిని రారాజ పోయి రమ్ము.
No comments:
Post a Comment