శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - గణ యతి ప్రాసలే లేని కైత మేలు.
తేటగీతి:
పద్య మన్నది వ్రాయంగ భయమనియెడి
ద్రాక్ష పండైన నమలగ దవడ లేని
చంటి వారికి పాల సీసాల వంటి
గణ యతి ప్రాసలే లేని కైత మేలు.
సమస్య - గణ యతి ప్రాసలే లేని కైత మేలు.
తేటగీతి:
పద్య మన్నది వ్రాయంగ భయమనియెడి
ద్రాక్ష పండైన నమలగ దవడ లేని
చంటి వారికి పాల సీసాల వంటి
గణ యతి ప్రాసలే లేని కైత మేలు.
No comments:
Post a Comment