శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - జనకుని జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.
చంపకమాల:
తన సతి, తమ్ముతోడ పిన తల్లియె తండ్రిని కోరి నంతనే
వనముల కేగి యచ్చట నివాసము జేయుచు నుండ మాయతో
జనకజ లంక జేర్చిన దశానను డైనటు వంటి ఇంద్రజిత్
జనకుని జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.
No comments:
Post a Comment