శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
సమస్య - పంచమవేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ.
ఉత్పలమాల:
దంచిన బెల్లమున్ మరియు దానికి మిర్యము లిన్ని యాలకుల్
మంచిగ నీటిలో గలిపి మాధురి యొప్పగ పానకమ్మిడన్
యించుక బుద్ధిలేక మరి యెంచుచు పుల్లల జూపు రీతిగా
పంచమవేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ.
సమస్య - పంచమవేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ.
ఉత్పలమాల:
దంచిన బెల్లమున్ మరియు దానికి మిర్యము లిన్ని యాలకుల్
మంచిగ నీటిలో గలిపి మాధురి యొప్పగ పానకమ్మిడన్
యించుక బుద్ధిలేక మరి యెంచుచు పుల్లల జూపు రీతిగా
పంచమవేదమై పరగు భారతమున్ బఠియింప దోషమౌ.
No comments:
Post a Comment