శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-11-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ
సమస్య - కొంటె వాఁ డెదిగెను జగద్గురు వనంగ
శంకరాచార్యుల తల్లి తోటి వారితో పలికిన పలుకులు.
తేటగీతి:
సన్య సించెను ప్రీతితో శంకరుండు
పెద్దవాడయి పెండ్లాడి పిల్లల గని
నాదు తోడుగ కలిసుండు ననుచు దలచ
కొంటె వాఁ డెదిగెను జగద్గురు వనంగ.
సమస్య - కొంటె వాఁ డెదిగెను జగద్గురు వనంగ
శంకరాచార్యుల తల్లి తోటి వారితో పలికిన పలుకులు.
తేటగీతి:
సన్య సించెను ప్రీతితో శంకరుండు
పెద్దవాడయి పెండ్లాడి పిల్లల గని
నాదు తోడుగ కలిసుండు ననుచు దలచ
కొంటె వాఁ డెదిగెను జగద్గురు వనంగ.