శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
సమస్య - మానినీమణి భర్తనే మఱచిపోయె.
తేటగీతి:
తిరుమలేశుని జూడగ వరుసలోన
మోకరిల్లుచు దూసుకు ముందు కేగె
తన్మయంబున; చూడక తనదు వెనుక
మానినీమణి భర్తనే మఱచిపోయె.
సమస్య - మానినీమణి భర్తనే మఱచిపోయె.
తేటగీతి:
తిరుమలేశుని జూడగ వరుసలోన
మోకరిల్లుచు దూసుకు ముందు కేగె
తన్మయంబున; చూడక తనదు వెనుక
మానినీమణి భర్తనే మఱచిపోయె.
No comments:
Post a Comment