శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - కేశవుఁడు సచ్చెఁ గౌరవుల్ ఖిన్నులైరి.
తేటగీతి:
ప్రతిన బూనిన విజయుని బాగు తెలిసి
సంగ రమునందు జంపగా సైంధవుని శి
రస్సు ద్రెంపెడు మార్గమ్ము రయము జెప్ప
కేశవుఁడు, సచ్చెఁ, గౌరవుల్ ఖిన్నులైరి.
సమస్య - కేశవుఁడు సచ్చెఁ గౌరవుల్ ఖిన్నులైరి.
తేటగీతి:
ప్రతిన బూనిన విజయుని బాగు తెలిసి
సంగ రమునందు జంపగా సైంధవుని శి
రస్సు ద్రెంపెడు మార్గమ్ము రయము జెప్ప
కేశవుఁడు, సచ్చెఁ, గౌరవుల్ ఖిన్నులైరి.
No comments:
Post a Comment