శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 -06-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
దత్తపది : పూరి, వడ, దోశ, అట్టు - మహాభారతార్థంలో......
శ్రీ కృష్ణుడు అర్జునునకు చేసిన హిత బోధ...
తే.గీ : సమరమందున వలెనదో శక్తి యుక్తి !
వడలి పోకుమ ! చేయుము వారి వధను!
పూరి గరచునె కౌంతేయ ! పులియు సహజ
ధర్మ మట్టులె విడనాడి? ధర్మ మిదియె!
దత్తపది : పూరి, వడ, దోశ, అట్టు - మహాభారతార్థంలో......
శ్రీ కృష్ణుడు అర్జునునకు చేసిన హిత బోధ...
తే.గీ : సమరమందున వలెనదో శక్తి యుక్తి !
వడలి పోకుమ ! చేయుము వారి వధను!
పూరి గరచునె కౌంతేయ ! పులియు సహజ
ధర్మ మట్టులె విడనాడి? ధర్మ మిదియె!
2 comments:
పూరి,ధోస, అట్టు ను తిన్న పిదప మీ యొక్క శంకరాభరణపు మూడురెండ్లు పూరణలు పూర్తవుతున్న శుభ సందర్భములొ మీకు అభినందనలు...శ్రీనివాస్ హైదరాబాద్.
శ్రీనివాస్ గారూ! మాపద్యములను రుచి జూసి మెచ్చుకొను చున్నందుకు మీ రసజ్ఞతకు ధన్యవాదములు.
Post a Comment