శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 -02 -2011 న ఇచ్చిన వారాంతపు సమస్యకు నా పూరణ.
సమస్య: పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్.
సమస్య: పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్.
చం: గతులనుదప్పి, శుంఠలయి, గాడిదలై చరియించుచుండె,స
న్మతియును,భక్తి,బాధ్యతలు మచ్చుకు లేకనె రామ!రామ!నా
సుతులకు బుద్ధి,జ్ఞానములు సొంపుగ నిమ్మని,తండ్రి జానకీ
పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్.
న్మతియును,భక్తి,బాధ్యతలు మచ్చుకు లేకనె రామ!రామ!నా
సుతులకు బుద్ధి,జ్ఞానములు సొంపుగ నిమ్మని,తండ్రి జానకీ
పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్.
No comments:
Post a Comment